byసూర్య | Mon, Jan 17, 2022, 01:58 PM
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ రద్దీ పెరిగింది. సోమవారం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనదారులు బారులు తీరారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్ ప్లాజా వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.