byసూర్య | Mon, Jan 17, 2022, 01:47 PM
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పంపిణీ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం www. braouonline. చూడాలని సూచించారు.