రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

byసూర్య | Mon, Jan 17, 2022, 12:21 PM

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సిర్నాపల్లికి చెందిన పీఎంపీ శ్రీనివాస్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇందల్వాయికి వచ్చి శనివారం తిరిగి వచ్చాడు. టోల్ ప్లాజా వైపు వెళ్తున్న వీరి ద్విచక్రవాహనం వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొని రోడ్డుపై పడింది. గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM