తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

byసూర్య | Mon, Jan 17, 2022, 12:12 PM

హైదరాబాద్‌లో నివసిస్తున్న చాలా మంది ప్రజలు సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే నేటితో సంక్రాంతి పండుగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నేటి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 110 రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. స్వగ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అవకతవకలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Latest News
 

నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM