byసూర్య | Sun, Jan 16, 2022, 09:45 PM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు.ఆయనకి తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు సూచించారు. ఆయనను హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.