అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

byసూర్య | Sun, Jan 16, 2022, 09:45 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు.ఆయనకి తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు సూచించారు. ఆయనను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 


Latest News
 

బ్యాక్ లాగ్ ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ Thu, Mar 28, 2024, 04:27 PM
బీఆర్ఎస్ కౌన్సిలర్ చాంద్ పాషాను పరామర్శించిన సండ్ర Thu, Mar 28, 2024, 04:27 PM
ఉపాధిని ఎత్తివేసే ఆలోచన విరమించుకోవాలి Thu, Mar 28, 2024, 04:26 PM
పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి Thu, Mar 28, 2024, 04:26 PM
భ్రూణ హత్యలు పెరుగుతున్నాయి: పీఓడబ్ల్యూ Thu, Mar 28, 2024, 04:25 PM