byసూర్య | Sun, Jan 16, 2022, 06:15 PM
హెరిటేజ్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించడం విషాదకరం అనికాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. హెరిటేజ్ భవనంలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ క్లబ్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. వారసత్వ కట్టడాలపై నిఘా ఉంచాలన్నారు. చారిత్రక కట్టడాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు వీహెచ్.