కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Jan 14, 2022, 10:07 PM

కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన రాములు నాయక్ (32) గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. శుక్రవారం పండుగ సందర్భంగా మామను తీసుకురావడానికి రాములు నాయక్ మాచారెడ్డి నుంచి గంభీరావుపేటకు స్కూటీపై బయలుదేరాడు.గంభీరావుపేట సమీపంలోని పెద్దమ్మ సరిహద్దులో సిద్దిపేట డిపో నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రాములు నాయక్ స్కూటీని ఢీకొట్టింది. రాము నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న గంభీరావుపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM