byసూర్య | Fri, Jan 14, 2022, 03:27 PM
ఈరోజు పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి రూ.45,000కి చేరుకోగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,100కి చేరుకుంది. వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. వెండి కిలో రూ.5,000 పెరిగి రూ.66,000కి చేరింది.