రేషన్‌ పంపిణీ గడువు పొడిగించిన ప్రభుత్వం

byసూర్య | Fri, Jan 14, 2022, 01:41 PM

తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ గడువును పొడిగించింది. ఈ నెల 20వ తేదీలోగా పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రేషన్ పంపిణీ ప్రతినెలా 1వ తేదీన ప్రారంభమై 15వ తేదీతో ముగుస్తుంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 5వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM