బోగి పండగ శుభాకాంక్షలు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
byసూర్య |
Fri, Jan 14, 2022, 01:31 PM
నిజామాబాద్ జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు భోగి పండగ శుభాకాంక్షలు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. బోగిభాగ్యాలతో ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు.
Latest News