byసూర్య | Fri, Jan 14, 2022, 12:54 PM
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హనుమకొండ ప్రజలకు, టీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పండుగను జరుపుకోవాలని కోరారు. జీవితంలోని కష్టాలు భోగి మంటల్లో కలిసిపోయి ఆనందం రావాలి. కేసీఆర్ నాయకత్వంతో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు.