పొంగల్ వేడుకల్లో గవర్నర్ తమిళ్‌సై

byసూర్య | Fri, Jan 14, 2022, 12:40 PM

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. చెన్నైలోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయబద్ధంగా ఆమె ఈ వేడుకలు నిర్వహించారు.ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM