byసూర్య | Fri, Jan 14, 2022, 12:40 PM
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. చెన్నైలోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయబద్ధంగా ఆమె ఈ వేడుకలు నిర్వహించారు.ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.