రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ప్రియులకు షాక్

byసూర్య | Fri, Jan 14, 2022, 12:20 PM

ఐషర్ మోటార్స్ కు చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. తన మోటార్ సైకిళ్ల ధరలను భారీగా పెంచింది. అత్యధికంగా సేల్ అవుతున్న క్లాసిక్ 350 పై రూ. 3 వేల నుంచి 4 వేలు, బుల్లెట్ పై రూ.4 వేల నుంచి 6 వేలు, హిమాలయన్ పై రూ. 4 వేల నుంచి 5 వేలు, కాంటినెంటల్ జీటీపై రూ. 7 వేల నుంచి 8 వేల వరకు ధరలను పెంచింది. జనవరి 1 నుంచి ఈ ధరలను అమలు చేస్తోంది.

Latest News
 

కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM