రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ప్రియులకు షాక్
byసూర్య |
Fri, Jan 14, 2022, 12:20 PM
ఐషర్ మోటార్స్ కు చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. తన మోటార్ సైకిళ్ల ధరలను భారీగా పెంచింది. అత్యధికంగా సేల్ అవుతున్న క్లాసిక్ 350 పై రూ. 3 వేల నుంచి 4 వేలు, బుల్లెట్ పై రూ.4 వేల నుంచి 6 వేలు, హిమాలయన్ పై రూ. 4 వేల నుంచి 5 వేలు, కాంటినెంటల్ జీటీపై రూ. 7 వేల నుంచి 8 వేల వరకు ధరలను పెంచింది. జనవరి 1 నుంచి ఈ ధరలను అమలు చేస్తోంది.
Latest News