byసూర్య | Fri, Jan 14, 2022, 12:09 PM
చైనా మాంజా విక్రయదారులపై కొరడా ఝుళిపిస్తున్న పోలీసులు. ధూల్పేట, బేగంబజార్, పాతబస్తీలో తనిఖీలు. పెద్ద ఎత్తున చైనా మాంజాలను సీజ్ చేసిన పోలీసులు. చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలంటూ హెచ్చరికలు. చైనా మాంజాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న అధికారులు.