రెండు వారాల్లో నోటిఫికేషన్ రాకుంటే ప్రగతి భవన్ ముట్టడే: ఆర్. క్రిష్ణయ్య

byసూర్య | Fri, Jan 14, 2022, 11:45 AM

తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెండు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది నిరుద్యోగులతో కలిసి ప్రగతి భవన్, మంత్రుల నివాసాలను సీజ్ చేస్తామన్నారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ భవన్ లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ పేరుతో 14 నెలలుగా నిరుద్యోగులకు ఆశలు చిగురించాయి.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM