byసూర్య | Fri, Jan 14, 2022, 11:40 AM
వనస్థలిపురంలో ఉత్సవం జరిగింది. ప్రొడక్ట్స్ విభాగంలో జాయినింగ్ లెటర్ రావడం లేదని ఓ యువకుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వనస్థలి పురంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.