నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్: స్టీఫెన్ రవీంద్ర

byసూర్య | Thu, Jan 13, 2022, 04:56 PM

ఫేక్ కాల్ సెంటర్ ముఠాను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ముఠా అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తోంది. పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఏడుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన నవీన్ బోటాని కీలక సూత్రధారి. విదేశాల్లో ఉన్న వారికి ఈ ముఠా క్రెడిట్ కార్డులను సరఫరా చేస్తోంది. ఈ ముఠా ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డులను విక్రయిస్తోంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను లక్ష్యంగా చేసుకుని మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. 50 కోట్లకు పైగా మోసం జరిగింది.


Latest News
 

రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు Thu, Apr 18, 2024, 07:48 PM
తెలంగాణలో 10 వేల కోట్ల భారీ కుంభకోణం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ Thu, Apr 18, 2024, 07:35 PM
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు Thu, Apr 18, 2024, 07:32 PM
హైదరాబాద్ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైల్‌.. ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు Thu, Apr 18, 2024, 07:29 PM
సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారు.. కంటతడి పెట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి Thu, Apr 18, 2024, 07:26 PM