నిలకడగా ఆడుతున్న టీమిండియా

byసూర్య | Thu, Jan 13, 2022, 03:49 PM

దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 103 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లి 17*, పంత్ 25* పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆరంభంలోనే భారత్ 2 కీలక వికెట్లు కోల్పోయింది. పుజారా 9, రహానే 1 త్వరగా పెవిలియన్ చేరారు.


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM