సంక్రాంతి సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లు

byసూర్య | Thu, Jan 13, 2022, 02:44 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 14న నర్సాపూర్-విజయవాడ డెము, 13న విజయవాడ-నర్సాపూర్ దేము, 14న మచిలీపట్నం గుడివాడ మేము, 14న గుడివాడ-మచిలీపట్నం మేము, 14న మచిలీపట్నం-గుడివాడ మేము, 14న గుడివాడ- మచిలీపట్నం పోర్టు. 1న విజయనగరం-మచిలీపట్నం, 1న విజయవాడ-మచిలీపట్నం. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM