వెంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక పూజలు

byసూర్య | Thu, Jan 13, 2022, 01:12 PM

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ బాలాజీ వేంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు గురువారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు మాస్కులు ధరించి వేకువజామునుండే దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దంపతులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM