byసూర్య | Thu, Jan 13, 2022, 11:57 AM
ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.