తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

byసూర్య | Thu, Jan 13, 2022, 11:54 AM

ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు , ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు  వెంకటేశ్వరా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో బౌరంపేట్ PACS చైర్మన్ ఎం బాలరెడ్డి గారు, GHMC కార్పొరేటర్లు జగన్ , మంత్రి సత్యనారాయణ  నాయకులు సురేష్ రెడ్డీ , బాలకృష్ణ రెడ్డీ  పాల్కొనారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM