byసూర్య | Thu, Jan 13, 2022, 11:54 AM
ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు , ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు వెంకటేశ్వరా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో బౌరంపేట్ PACS చైర్మన్ ఎం బాలరెడ్డి గారు, GHMC కార్పొరేటర్లు జగన్ , మంత్రి సత్యనారాయణ నాయకులు సురేష్ రెడ్డీ , బాలకృష్ణ రెడ్డీ పాల్కొనారు.