byసూర్య | Thu, Jan 13, 2022, 11:44 AM
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల పెంపుపై వైద్య శాఖ కసరత్తు. ప్రత్యేక కార్పోరేషన్ ఆలోచన. వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు. మిషన్ భగీరథ కార్పోరేషన్ తరహాలో కార్పోరేషన్ ఏర్పాటు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా 10 వేల కోట్ల నిధులు సమీకరణ