byసూర్య | Thu, Jan 13, 2022, 10:44 AM
హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం. ఈ నెల 23,24,25 తేదీల్లో తుర్కయాంజల్ లో రాష్ట్ర పార్టీ మహా సభలు. మహాసభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక. రెండు పర్యాయాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మినేని వీరభద్రం.