సికింద్రాబాద్‌ లో అగ్నిప్రమాదం

byసూర్య | Wed, Jan 12, 2022, 09:10 PM

సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని మూడో అంతస్తులోని ఆదాయపు పన్ను బ్లాక్‌లో మంటలు చెలరేగాయి.మంటల కారణంగా దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ఉద్యోగులు తెలిపారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM