ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Wed, Jan 12, 2022, 04:50 PM

తెలంగాణ ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దు అని ఈటల రాజేందర్ నేడు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల నేతలను పిలిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ఉపాధ్యాయులను పిలిపించి భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలతో రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని,వారి మరణానికి కారణం అవ్వొద్దని ఈటల రాజేందర్‌ సూచించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM