సింగరేణిలో కరోనా కలకలం

byసూర్య | Wed, Jan 12, 2022, 03:16 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా: భూపాలపల్లి సింగరేణిలో కరోనా కలకలం రేపుతోంది. 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు సింగరేణి కార్మికులు, ఇద్దరు రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒక్కరోజే 9 కేసులు నమోదు కావటంతో వ్యాప్తి పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు, సింగరేణి అధికారులు సూచించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM