byసూర్య | Wed, Jan 12, 2022, 02:12 PM
సంగారెడ్డి ఐఐటీల్లో కరోనా కలకలం రేపింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. విద్యార్థులతో పాటు సిబ్బందికి వైరస్ సోకింది. 119 మంది వరకు ప్రభావితమయ్యారు. అయినప్పటికీ, వారందరికీ తేలికపాటి లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందించారు.