byసూర్య | Wed, Jan 12, 2022, 12:22 PM
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2022-23 సంవత్సరానికిగాను జూనియర్ ఇంటర్లో చేరేందుకు అభ్యర్థులు ఫిబ్రవరి 20న ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నట్లు ఇబ్రహీంపట్నం స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు. పదో తరగతి చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు www. trwreir. ac. రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.