byసూర్య | Wed, Jan 12, 2022, 11:55 AM
తెలంగాణ రాష్ట్రము విడిపోతే తెలంగాణ ప్రజలు తినడానికి తిండి ఉండదు , ఇంకా అట్టడుగుకి వెళ్తుంది అని వచ్చిన వార్తలను తిప్పికొడుతూ యావత్ భారతదేశం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు నైపుణ్యాలు చూసి నేర్చుకునేలా ఉంది అంటే సందేహం లేదు. దీనికి మళ్ళి తాజాగా జరిగిన సంఘటన ఒకటి తోడైనది. మరగుజ్జు వాళ్లకు లేని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఐతే ఈ విషయాన్నీ tsrtc ఎండీ V.C. సజ్జనార్
ఈ రోజు LimcaBookofRecord హోల్డర్ అయిన డాక్టర్ శివలాల్ నడుపుతున్న కారులో ప్రయాణించారు, ఇది కూడా గవర్నమెంట్ అఫ్ తెలంగాణ నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొట్టమొదటి మరగుజ్జు వ్యక్తి. నేను అతని నిబద్ధత & అంకితభావాన్ని అభినందించాను మరియు అభినందించాను. ఆయన మనందరికీ స్ఫూర్తి & రోల్ మోడల్." అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.