మంత్రి కేటిఆర్ ను కలిసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

byసూర్య | Wed, Jan 12, 2022, 10:23 AM

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను నేడు శేరిలింగంపల్లి   శాసనసభ్యులు ఆరికెపూడి గాంధీ ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM