byసూర్య | Wed, Jan 12, 2022, 10:17 AM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్ నగర్ మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద తల మాత్రమే దొరికిన ఘటనలో... విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన జైహింద్ నాయక్ ను ఓ ముఠా వారం క్రితమే కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఇంకా మొండెం దొరకకపోగా..ఇందుకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు