మొండెం గాలింపును రంగంలోకి ప్రతేక్య బృందాలు

byసూర్య | Wed, Jan 12, 2022, 10:17 AM

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్ నగర్  మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద తల మాత్రమే దొరికిన ఘటనలో... విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన జైహింద్  నాయక్ ను ఓ ముఠా వారం క్రితమే కిడ్నాప్  చేసినట్లు తెలిసింది. ఇంకా మొండెం దొరకకపోగా..ఇందుకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు


 


 


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM