పొగమంచుతో కమ్ముకున్న రోడ్లు..

byసూర్య | Wed, Jan 12, 2022, 09:27 AM

వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి సదాశివ్పేట్ నవపేట్ వెళ్లే రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఆయా గ్రామాలని పూర్తిగా పొగమంచుతో నిండిపోయాయి. పండగ వేళ ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.


మరోవైపు వికారాబాద్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నవపేట్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.


Latest News
 

నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి Fri, Mar 29, 2024, 02:50 PM
దేవునిపల్లిలో ఒకరి అదృశ్యం Fri, Mar 29, 2024, 02:47 PM