నార్కట్‌పల్లి మెడికల్ కాలేజీలో 15 మంది విద్యార్థులకు కరోనా

byసూర్య | Tue, Jan 11, 2022, 09:56 PM

నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో పదిహేను మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైంది.కరోనా టెస్టులకు వెళ్లకుండా కాలేజీ యాజమాన్యం తమను బంధించారంటూ బాధిత విద్యార్థి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిపారు.విద్యార్థుల కు కరోనా వచ్చింది అన్నా విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందనడం అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM