byసూర్య | Tue, Jan 11, 2022, 03:23 PM
రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ నియోజకవర్గ ముఖద్వారమైన తిమ్మాపూర్లో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు బొక్కారెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు ఏపీ మిథున్రెడ్డి, అందె బాబయ్య, దేపల్లి అశోక్గౌడ్ తదితరులు శ్రేణులకు స్వాగతం పలికారు. బండి సంజయ్ పలువురిని ఆప్యాయంగా పలకరించారు. అనివార్య కారణాల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్వీస్ హాజరుకాలేదు.