byసూర్య | Tue, Jan 11, 2022, 02:42 PM
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతాళ సర్వసతి కుటుంబాన్ని ఎంపీ అరవింద్ మంగళవారం పరామర్శించి, ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్య, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.