మహబూబాబాద్ జిల్లాలో దారుణం

byసూర్య | Tue, Jan 11, 2022, 02:03 PM

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండాలో తండ్రే తన ఇద్దరు పిల్లలను బావిలో పడేశాడు. బాలుడు, పాపా ఇద్దరు మృతి చెందారు.నిందితుడు సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM