byసూర్య | Tue, Jan 11, 2022, 02:03 PM
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండాలో తండ్రే తన ఇద్దరు పిల్లలను బావిలో పడేశాడు. బాలుడు, పాపా ఇద్దరు మృతి చెందారు.నిందితుడు సీఆర్పీఎఫ్ జవాన్గా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.