పిల్లల్ని బావిలో తోసి చంపిన సీఆర్పీఎఫ్ జవాన్

byసూర్య | Tue, Jan 11, 2022, 01:46 PM

మహబూబాబాద్ జిల్లా: గడ్డిగూడెంతండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ సీఆర్‌ఎఫ్‌ఎఫ్ జవాన్ తన కొడుకు, కూతురిని బావిలో పడేసి చంపేశాడు. ఈ ఘటనలో చిన్నారులు అమీ జాక్సన్ (8), జానీ బెస్టో (6) మృతి చెందారు. నిందితుడిని సీఆర్పీఎఫ్ జవాన్ రాజ్‌కుమార్‌గా గుర్తించారు. రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు.


Latest News
 

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే Tue, Apr 23, 2024, 07:44 PM
కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే Tue, Apr 23, 2024, 07:39 PM
కల్పన అనేది అబద్ధంలో దాగున్న నిజం.. ఆలోచింపజేస్తున్న స్మితా సబర్వాల్ ట్వీట్ Tue, Apr 23, 2024, 07:31 PM
పెళ్లి తర్వాత మళ్లీ బరిలో దిగిన బర్రెలక్క.. ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పోటీగా Tue, Apr 23, 2024, 07:27 PM
ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం Tue, Apr 23, 2024, 07:23 PM