byసూర్య | Tue, Jan 11, 2022, 01:46 PM
మహబూబాబాద్ జిల్లా: గడ్డిగూడెంతండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ సీఆర్ఎఫ్ఎఫ్ జవాన్ తన కొడుకు, కూతురిని బావిలో పడేసి చంపేశాడు. ఈ ఘటనలో చిన్నారులు అమీ జాక్సన్ (8), జానీ బెస్టో (6) మృతి చెందారు. నిందితుడిని సీఆర్పీఎఫ్ జవాన్ రాజ్కుమార్గా గుర్తించారు. రాజ్కుమార్ పరారీలో ఉన్నాడు.