byసూర్య | Tue, Jan 11, 2022, 01:08 PM
నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా 14 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించినా.. 11వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు. అయితే సెలవు రోజుల్లో కూడా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.