సెల్‌ఫోన్ కోసం గొడవ... రాళ్లతో కొట్టి దారుణ హత్య...

byసూర్య | Tue, Jan 11, 2022, 01:07 PM

రంగారెడ్డి జిల్లా: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ హత్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కూలీలు సెల్‌ఫోన్ కోసం గొడవ పడ్డారు. 45 ఏళ్ల వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపి తప్పించుకున్నాడు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM