byసూర్య | Tue, Jan 11, 2022, 01:07 PM
రంగారెడ్డి జిల్లా: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ హత్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కూలీలు సెల్ఫోన్ కోసం గొడవ పడ్డారు. 45 ఏళ్ల వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపి తప్పించుకున్నాడు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.