byసూర్య | Tue, Jan 11, 2022, 01:04 PM
నగర శివారు కోకాపేటలో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఓ మాల్లో సేల్స్ఉమెన్గా పనిచేసే బాలమణిగా గుర్తించారు.అలాగే నిందితుడు కందుకూరుకు చెందిన పరమేశ్వర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరమేశ్వర్, బాలమణి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే బాలమణి మరో వ్యక్తితో చనువుగా ఉంటుందంటూ పరమేశ్వర్ హత్యకు పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు.