మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

byసూర్య | Tue, Jan 11, 2022, 01:04 PM

నగర శివారు కోకాపేటలో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఓ మాల్‌లో సేల్స్‌ఉమెన్‌గా పనిచేసే బాలమణిగా గుర్తించారు.అలాగే నిందితుడు కందుకూరుకు చెందిన పరమేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరమేశ్వర్‌, బాలమణి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే బాలమణి మరో వ్యక్తితో చనువుగా ఉంటుందంటూ పరమేశ్వర్ హత్యకు పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు.


 


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM