byసూర్య | Wed, Nov 24, 2021, 10:54 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 34,764 కరోనా పరీక్షలు చేయగా , 156 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు వచ్చాయి , రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వచ్చాయి. అయితే 155 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,001 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,483 మంది కోలుకున్నారు .ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు.