తెలంగాణలో కరోనా అప్డేట్

byసూర్య | Wed, Nov 24, 2021, 10:54 PM

తెలంగాణలో గత  24 గంటల్లో 34,764 కరోనా పరీక్షలు చేయగా , 156 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు వచ్చాయి , రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వచ్చాయి. అయితే  155 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,001 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,483 మంది కోలుకున్నారు .ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM