బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, Nov 24, 2021, 01:43 PM

టీఆర్ఎస్ , భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని  పీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్ రెడ్డి.. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కెసిఆర్  మాత్రం దిల్లీలో సేద తీరుతున్నారని విమర్శించారు. కెసిఆర్  దిల్లీ పర్యటన.  తెరాస, భాజపా ఫిక్సింగ్ లో భాగమని ఆరోపించిన  రేవంత్ రెడ్డి.యాత్రలతో రాష్ట్రానికి, రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంచాయితీ ఏంటిని ప్రశ్నించారు. రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.


 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM