byసూర్య | Tue, Nov 23, 2021, 10:01 PM
తెలంగాణ గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 36,570 కరోనా పరీక్షలు చేయగా, 153 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 60 కొత్త కేసులు వచ్చాయి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదుఅయ్యాయి .అదే సమయంలో 157 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఇద్దరు మృతి చెందారు.