జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

byసూర్య | Tue, Nov 23, 2021, 11:31 AM

నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు.మేయర్ ఛాంబర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా... అప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సాధారణ సమావేశం పెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.


 


 


Latest News
 

ప్రయాణికుల ప్రాంగణంలో ప్రైవేటు వాహనం Fri, Mar 29, 2024, 01:36 PM
రూ 1, 00, 000 సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేసిన చిన్నారెడ్డి Fri, Mar 29, 2024, 01:34 PM
విభిన్నమైన విద్యాబోధన లక్ష్యం Fri, Mar 29, 2024, 01:33 PM
రేపు మక్తల్ కు డీకే అరుణ రాక Fri, Mar 29, 2024, 01:25 PM
శ్రీరంగాపురం ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు Fri, Mar 29, 2024, 01:23 PM