గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని మృతి

byసూర్య | Tue, Nov 23, 2021, 10:44 AM

బిజినేపల్లి మండలంలో గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన పిట్టల కుర్మయ్య (30) ఈ నెల 20న గంగారంలో బొడ్రాయి ఉత్సవాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చాడు. తినేటప్పుడు అతని గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయింది. నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM