byసూర్య | Mon, Nov 22, 2021, 12:55 PM
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫార్మ్ అందజేసిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి. రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు.హాజరైన మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఎమ్మెల్యేలు వివేక్, గాంధీ, యాదయ్య, ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తదితరులు.తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి లు కూడా హాజరయ్యారు.