ఆ విద్యార్థులకు అలర్ట్...!

byసూర్య | Mon, Nov 22, 2021, 12:41 PM

సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు తెలంగాణ రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజీఈటీ వెబ్ ఆప్షన్ల ఎంపికను అందుబాటులోకి తెచ్చారు. సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడానికి సోమవారంతో గడువు ముగిసింది. అర్హులైన విద్యార్థుల జాబితాను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. వెబ్ ఎంపికలు డిసెంబర్ 3 వరకు మారవచ్చు. డిసెంబర్ 6న సీట్లు కేటాయిస్తామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. వివరాల కోసం www. osmania.ac.in వెబ్‌సైట్‌లను చూడాలన్నారు.


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM