తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య...!

byసూర్య | Mon, Nov 22, 2021, 12:15 PM

తండ్రి మందలించాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం. మేకల సోంపల్లి గ్రామానికి చెందిన కురువ ఆంజనేయులు(20) అనే యువకుడు తండ్రి దుబ్బన్న మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు కొత్త మోటార్ సైకిల్ తెచ్చుకున్నారు. మోటార్ సైకిళ్లకు సంబంధించి నెలవారీ వాయిదాలు కట్టాలని కుమారుడిని మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతని తండ్రి దుబ్బన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM