byసూర్య | Mon, Nov 22, 2021, 10:48 AM
వరంగల్ : ఖిలావరంగల్ మై మాస్టర్ స్కూల్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్య. దారుణంగా కొట్టి చంపినట్టు స్థానికుల అనుమానం. సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్న మిల్స్ కాలనీ పోలీసులు. రంగశాయిపేటకు చెందిన కోక వెంకన్నగా గుర్తింపు